ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ప్రచారంలో సుజనా

April 30, 2024

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ప్రచారంలో సుజనా ఐదేళ్ళ అరాచక పాలన పోవాలని మంచీ సుపరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు. ప్రజలు కోరుకుంటున్న ఆదర్శ పాలన కావాలి అంటె బీజేపీ అభ్యర్థినీ ఆయిన తనను బలపరచాలని సుజనా కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం 46 డివిజన్ టిడిపి అధ్యక్షులు డి ప్రభుదాస్ టిడిపి మాజీ కార్పొరేటర్ గుర్రంకొండ లతో కలిసి మార్కుపేట లంబాడి పేట సాయిరాం సెంటర్ కేటీ రోడ్లలో సుజనా ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఈ ప్రాంతాల్లో జరిగిన ప్రచారంలో ప్రజలు సుజాబాకు బ్రహ్మరథం పట్టారు. టిడిపి. బీజేపీ, జన సేన శ్రేణులు ఈ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నాయి.

001
002
003
004
005

మీ
యలమంచిలి సత్యనారాయణ చౌదరి
(సుజనా చౌదరి)

బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి
విజయవాడ వెస్ట్ నియోజకవర్గం

మీ సమస్యను మాకు తెలియజేయడానికి ఈ బటన్ నొక్కండి.

https://sujanaforwest.com/wp-content/uploads/2024/04/sujana-chowdary-for-vijayawada-west-1-160x160.png
Sujana for Vijayawada West 2024
Contact
08645645645
Shri YS Chowdary, H No 7-590/1A, KCP Colony, Revenue Ward 13,Near Siddhartha College Back Side, Tadigadapa, Kanuru, Vijayawada - 520007